Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.
Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే.. హక్కులను కాపాడుకోగలమన్నారు. విభజన చట్టంలోని హామీలను పదేళ్లుగా బీజేపీ అమలు చేయలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశాకే.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలి అని హరీశ్రావు సవాల్ విసిరారు.