EPAPER

East Godavari : ఘోర ప్రమాదం.. చిన్నారి‌తో సహా ముగ్గురు దుర్మరణం..

East Godavari: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

East Godavari : ఘోర ప్రమాదం.. చిన్నారి‌తో సహా ముగ్గురు దుర్మరణం..

East Godavari : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.


కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలిన కారు డివైడర్‌ అవతలి వైపు వెళ్తొన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలంలోనే ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం దేవరపల్లి, కొవ్వూరు, గోపాలపురం ఆస్పత్రులకు తరలించారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×