EPAPER

Suicide : అదృశ్యమైన యువకుడు చెరువులో శవమైతేలాడు.. అసలేం జరిగింది?

Suicide : అదృశ్యమైన యువకుడు చెరువులో శవమైతేలాడు.. అసలేం జరిగింది?
Andhra news updates

Chittoor latest news(Andhra news updates) :

రెండు రోజులుగా కనపడని ఓ యువకుడు చెరువులో పడి శవమైతేలాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో కలకలం రేపింది. బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన గోపి (17) ఓ హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు.


రెండు రోజుల క్రితం గోపి అదృశ్యమైయ్యాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత కడపనతం చెరువులో గోపి శవమైతేలాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడ చేరుకున్నారు. గోపి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి మతిస్థిమితం సరిగా లేదని అంటున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


Tags

Related News

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Big Stories

×