EPAPER

First Voter Syam Saran Died : భారత్ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి మృతి

First Voter Syam Saran Died : భారత్ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి మృతి

First Voter Syam Saran Died : స్వతంత్ర భారత తొలి ఓటర్​గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్​ శరణ్​ నేగి కన్నుమూశారు. 106ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్​లో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించకున్నారు. 1917 జులై 1న జన్మించిన నేగి టీచర్​గా పనిచేశారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసి, స్వతంత్ర భారతదేశ తొలి ఓటర్​గా చరిత్రకెక్కారు.


హిమాచల్ ప్రదేశ్‌లో 1951లో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ సమయంలో హిమాచల్‌లో ముందుగానే వోటింగ్ ప్రక్రియను మొదలు పెట్టారు. శ్యామ్ సరన్ నేగి అక్టోబర్ 25, 1951లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34 ఏళ్ల వయసులో నాగి మొదటిసారి వోటు వేశారు. ‘సనమ్ రే’ హిందీ సినిమాల్లో కూడా శ్యామ్ సరన్ నేగి నటించారు.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×