EPAPER

CM Revanth Reddy : రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..

CM Revanth Reddy :  రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..

CM Revanth Reddy : హైదరాబాద్ రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ తమిళిసైను కలిసి సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంతోపాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కొందరు ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ కు న్యూఇయర్ విషెస్ చెప్పారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందించారు. శాలువా కప్పి సత్కరించారు.


Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×