EPAPER

Uttar Pradesh : వింత ఘటన .. చనిపోయిన మహిళ లేచి కూర్చుంది..

Uttar Pradesh : వింత ఘటన .. చనిపోయిన మహిళ లేచి కూర్చుంది..

Uttar Pradesh : ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చేసి చనిపోయిందని చెప్పారు. ఆమెను అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో లేచి కూర్చుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ జిల్లాలో జరిగింది.


ఆ మహిళ భర్త తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హమీర్ పుర్ కు చెందిన మతాదిన్ రక్వార్ అనే వ్యక్తి భార్య అనిత కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. పెద్ద పెద్ద ఆసుపత్రులలో చూపించినా నయం కాలేదు. పదిహేను రోజుల క్రితం అనిత ఆరోగ్యం మరింత క్షీణించటంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించానని చెప్పాడు. రూ. 80 వేలకు పైగా ఖర్చు చేసినా తనకు నయం కాలేదన్నారు. చికిత్స చేసిన వైద్యులు తన భార్య చనిపోయిందని తెలిపారని అన్నాడు. మృతదేహానికి ఆసుపత్రి దగ్గరే అంత్యక్రియలు జరపమన్నారని.. కానీ తమ స్వగ్రామంలోనే చేయాలని అంబులెన్సలో ఇంటికి వెళ్తుండగా లేచి కూర్చుందని వెల్లడించాడు. తాగేందుకు నీళ్లు అడిగిన ఆమెను చూసి.. తనతో సహా అంబులెన్సులో ఉన్నవారంతా అవాక్కయారు అని మతాదిన్ వివరించాడు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉందన్నారు.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×