EPAPER

Corona Cases : బాపట్లలో కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కొత్తవేరియంట్ కేసులు

Corona Cases : బాపట్లలో కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కొత్తవేరియంట్ కేసులు

Corona Cases : దేశవ్యప్తంగా కొత్త కరోనా వేరియంట్ జేఎన్-1 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా వేరియంట్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఈ క్రమంలోనే చెన్నైలో కరోనా జేఎన్-1 వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం చెన్నైలో కరోనా బాధితుల సంఖ్య 82కు చేరింది.


వివిధ ఆసుపత్రుల్లో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఇతర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లిన సమయంలో మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ ఆధికారులు సూచించారు. కరోనా లక్షణాలున్న వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. బాపట్ల జిల్లా కొరిశపాడులో కూడా కరోనా కలకలం రేపుతోంది. గత వారం శబరిమల నుంచి తిరిగి వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. వీరితో పాటు ఒకే బస్సులో మరో 30 మంది ప్రయాణించారని సమాచారం. ఒకే ఊరిలో 6 కరోనా కేసులు రావవడంతో.. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×