EPAPER

Ganja seized: రూ.22 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Ganja seized: ఏలూరు జిల్లా జిలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తనీఖీలు నిర్వహిస్తుండగా రాజమండ్రి నుండి వస్తున్న గూడ్స్ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ‌ని సీజ్ చేసి జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్‌కు తరలించారు.

Ganja seized: రూ.22 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Ganja seized: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి నుంచి వస్తున్న గూడ్స్ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ‌ని సీజ్ చేసి జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్‌కు తరలించారు.


రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు గూడ్స్ లారీలో గంజాయి లోడ్ చేసి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలో 11 గన్ని బ్యాగుల్లో ఉంచి 220 కేజీల గంజాయిని తరలిస్తున్నారని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.22 లక్షలు రూపాయలు ఉంటుందన్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు సహకరించిన మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఏలూరు జిల్లా అడిషినల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు వెల్లడించారు .


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×