Tirupati : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏ గా పనిచేస్తున్నాడు.
Tirupati : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏ గా పనిచేస్తున్నాడు.
ఎమ్మెల్యే తరఫున తిరుమలకు వచ్చే వీఐపీలకు దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవాడు. అయితే హఠాత్తుగా రవి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబం సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు . అప్పుల బాధలే ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణమని భావిస్తున్నారు . ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.