EPAPER

Andhra Pradesh: ఏపీలో డీఐజీలకు ఐజీలుగా పదోన్నతలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీ లో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.

Andhra Pradesh: ఏపీలో డీఐజీలకు ఐజీలుగా పదోన్నతలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీ లో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.


పదోన్నత పొందిన వారిలోవిశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘరామరెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీ జీఅశోక్ కుమార్, అక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్ డీ రామకృష్ణ, హోం స్పెషల్ సెక్రటరీ జి. విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీఐజీ ఆఫీస్ మోహన్ రావు ,సెంట్రల్ డిప్యూటేషన్ లో ఆకే రవికృష్ణ , జయలక్ష్మి మొదలైన వారు పదోన్నత పొందిన జాబితాలో ఉన్నారు.

Andhra Pradesh police DIG officials get promoted as IG officials


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×