EPAPER

Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..

Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..

Narayanapet : నారాయణపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జక్లేర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీకొన్నాయి.


ఈ ప్రమాదంలో ఒక కారులో ఉన్న ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. మృతులు తీర్థయాత్రలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారుగా గుర్తించినట్లు వెల్లడించారు.


Tags

Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×