EPAPER

CM Revanth Reddy : రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష.. ఆరు గ్యారంటీల అమలుపై చర్చ..

CM Revanth Reddy : రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష.. ఆరు గ్యారంటీల అమలుపై చర్చ..

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మరింత దృష్టిపెట్టారు. ఈ నెల 24 న అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. డా బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లాల కలెక్టర్లు, రెవెన్యు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం హజరుకానున్నారు.


ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి కాన్ఫరెన్స్‌ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కాన్ఫరెన్స్‌ లో ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుతోపాటు.. భూ రికార్డులతో ముడిపడిన అంశాలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ ప్రధాన ఎజెండాగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రతి గ్రామంలో వాడవాడలో 8 రోజులపాటు ప్రజావాణి నిర్వహించే కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, స్థానికంగా అందిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహణపై సీఎం అధికారులతో చర్చించనున్నారు.


Related News

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Big Stories

×