EPAPER

JD Laxmi Narayana : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం..

JD Laxmi Narayana : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం..

JD Laxmi Narayana : కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ‘జై భారత్‌ నేషనల్‌’ పేరుతో ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలిసిన తర్వాతే పార్టీ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్టీ పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే.. ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచన చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చలు జరిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేశారు. కాగా 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×