EPAPER

Ananthapur: ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షల చోరి .. 12 గంటల్లో చేధించిన పోలీసులు

Ananthapur: ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షల చోరి .. 12 గంటల్లో చేధించిన పోలీసులు

Ananthapur: అనంతపురం ఐడీబీఐ బ్యాంకుల చోరి కేసు పోలీసులు చేధించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. చోరి కేసును 12 గంటల్లోనే చేధించామని తెలిపారు.


దోపిడి కి పాల్పడిన సీఎంఎస్ ఏజెంట్ తోపాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసామని ఎస్పీ తెలిపారు. నిందితులు వద్ద నుంచి రూ.46 లక్షలు, 2 బైక్ లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును చేధించేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

రూ. 46 లక్షలు చోరికి గురయ్యాయని ఐడీబీఐ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు.


Tags

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×