EPAPER
Kirrak Couples Episode 1

Ayodhya Ram Mandir : 5 వేల అమెరికన్ వజ్రాలతో అయోధ్య రాముడికి కంఠహారం.. ఓ భక్తుడి కానుక..

Ayodhya Ram Mandir : 5 వేల అమెరికన్ వజ్రాలతో అయోధ్య రాముడికి కంఠహారం.. ఓ భక్తుడి కానుక..

Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిరం త్వరలో ప్రారంభకానుంది. రాములోరి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 23 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. ఈ క్రమంలో రామ భక్తుల స్వామివారికి భారీ కానుకలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.


గుజరాత్‌ సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా రాములోరి కోసం వజ్రాల కంఠహారం తయారు చేయించారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో ఈ కంఠహారం రూపొందించారు. రామాయణంలోని ముఖ్య పాత్రల చిత్రాలను కంఠహారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఈ హారాన్ని కానుకగా ఇస్తానని కౌశిక్ కకాడియా తెలిపారు.

ఈ కంఠహారం తయారీ కోసం 5 వేల అమెరికన్‌ వజ్రాలతోపాటు 2 కిలోల వెండిని ఉపయోగించారు. హారం తయారీ కోసం 40 మంది కళాకారులు 35 రోజులపాటు శ్రమించారు. కంఠహారంపై అయోధ్య రామమందిర నమూనాను కూడా పొందుపరిచారు.


Related News

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Big Stories

×