EPAPER

Hyderabad : 3 రోజులు ఇంట్లోనే తల్లి మృహదేహం.. అసలేం జరిగింది?

Hyderabad :  3 రోజులు ఇంట్లోనే తల్లి మృహదేహం.. అసలేం జరిగింది?

Hyderabad : ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకొని మూడు రోజులుగా గదిలోనే అన్న, చెల్లి గడిపారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ లో ఓ ఇంట్లో చనిపోయిన మహిళ(40) శవంతోనే మూడు రోజులు అన్నచెల్లి గడిపారు. కుళ్లిపోయి పురుగులు పట్టిన మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయకుండా ఇంటిలోనే ఉంచారు.

ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్న, చెల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


Tags

Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×