EPAPER

Raghunandan Rao : దేశంలోనే అతిపెద్ద స్కాం.. కాళేశ్వరంపై విచారణ చేయాలి.. రఘనందన్ డిమాండ్..

Raghunandan Rao : దేశంలోనే అతిపెద్ద స్కాం.. కాళేశ్వరంపై విచారణ చేయాలి.. రఘనందన్  డిమాండ్..

Raghunandan Rao : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఆరోపించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపింపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు పై 2008 సంవత్సరంలో సమీక్ష నిర్వహించారని గుర్తుచేశారు. 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారని వివరించారు.


తిరిగి వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ఆయకట్టు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు అందించాలని మార్చిలోనే కాగ్ లేఖ రాసిన ప్రస్తావించారు. అయితే ఈ అంశంపై గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. భారీ అవినీతికి పాల్పడ్డారని అందుకే నివేదికలు సమర్పించలేదని ఆరోపించారు.

దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ రఘునందన్ రావు చేశారు.


Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×