EPAPER

IAS Transfers : రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్..

IAS Transfers : రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్..

IAS Transfers : తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరో 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. వారిలో అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న వెంకటేశంను బదిలీ చేసి విద్యా శాఖ సెక్రటరీగా నియమించారు. కే శ్రీనివాస్ రాజు రవాణా శాఖ ప్రధాన అధికారిగా నియమితులు అయ్యారు.


మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా దాన కిషోర్, హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ ఎండీగా సుదర్శన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్‌, అటవీ పర్యావరణశాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ గా వాకాటి కరుణ నియమతులు అయ్యారు.


Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×