EPAPER

Yadadri Bhuvanagiri : వందల లీటర్ల కల్తీపాలు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Yadadri Bhuvanagiri : వందల లీటర్ల కల్తీపాలు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 350 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు.. భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామనికి చెందిన వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 150 లీటర్ల కల్తీ పాలు, రెండు లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .


గౌస్ కొండా గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న అస్ఘర్ అనే వ్యక్తి కూడా పాలను కల్తీ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్ఘర్ వద్ద నుండి 200 లీటర్ల కల్తీ పాలు, 100 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీమొత్తంలో కల్తీపాలను గుర్తించడంతో.. సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. రోజూ తాము ఉపయోగించే పాలు కల్తీ అవుతున్నాయని తెలిసి ఆందోళన చెందుతున్నారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×