EPAPER

Cp Srinivas reddy: నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..

Cp Srinivas reddy:  నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దు..
Hyderabad latest updates

Cp Srinivas reddy news(Hyderabad latest updates):

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంది కానీ.. ప్రజలకు ఇబ్బంది కల్గించవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీస్ అధికారులతో కలిసి ఇందిరా పార్కు ధర్నా చౌక్ ను, ఎన్టీఆర్ స్టేడియంను సందర్శించారు. ధర్నా చౌక్ పరిసరాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బిట్స్ కారణంగా ఆ సమస్య కొంత మేర తీరిందన్నారు.


శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఇబ్బంది లేదని, పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతి నిరసనలు చేస్తే వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధర్నా చౌక్ పై ఇప్పటికే హై కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు.


Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×