EPAPER

Markapuram : ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్..! తండ్రీకొడుకులు మృతి..

Markapuram : ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్..! తండ్రీకొడుకులు మృతి..
Local news andhra Pradesh

Markapuram news today(Local news andhra Pradesh):

బోలేరో వావానం , బైక్ ఢీ కొనడంతో తండ్రి, కుమారుడు అక్కడక్కడే మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని.. మృతదేహాలను మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.


మృతులు కురిచేడు మండలం నాయుడు పల్లి పంచాయతీ సంఘం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామం నుండి మార్కాపురం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×