EPAPER

Narsapuram : అంగన్‌వాడీల నిరసన.. కనీసం వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్

Narsapuram : అంగన్‌వాడీల నిరసన.. కనీసం వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్

Narsapuram : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో అంగన్ వాడీ వర్కర్స్ నిరసన చేశారు. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో టెంట్ వేసి నిరసన తెలిపారు. సీఎం జగన్ తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.


కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని సుచించారు. పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున అంగన్ వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×