EPAPER

Medchal : చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..

Medchal : చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..

Medchal : ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఫొటో గ్రాఫర్ అజయ్ అనే ఓ వ్యక్తి తన స్నేహితులతో హనుమకొండలో వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత అజయ్ తన స్నేహితులతో కారులో TS 26 H 3777 హైదరాబాద్ కు బయలుదేరారు.


యాద్గార్ పల్లి చౌరస్తాలో కారు చెట్టును ఢీ కొట్టింది. కారులో ఆరుగురు ఉన్నారు. వారిలో అజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఫొటో గ్రాఫర్స్ నల్గొండ జిల్లా రామన్నపేట్ ప్రాంతానికి చెందిన వారీగా గుర్తించారు.


Related News

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Big Stories

×