EPAPER

CM Revanth Reddy : గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష..

CM Revanth Reddy :  గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష..

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. 6 గ్యారెంటీ స్కీంలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.


అయితే.. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు.. అలాగే వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి పంటకు బోనస్‌గా 500 ల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో పథకంపై సాధ్యాసాధ్యాలను సమీక్షలో చర్చిస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.


Related News

Ex cm kcr : మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

Y.S. Jagan: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Kcr in silent mode: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

Simi Rose Bell John: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

Big Stories

×