EPAPER

Kartheeka Masam : ముగుస్తున్న కార్తీకమాసం.. శ్రీశైలంలో భక్తుల రద్దీ..

Kartheeka Masam : ముగుస్తున్న కార్తీకమాసం.. శ్రీశైలంలో భక్తుల రద్దీ..

Kartheeka Masam : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం చివరి రోజులు.. వరుసగా సెలవులు రావడంతో భారీగా భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల రద్దీ పెరిగి పోతుండడంతో ఉచిత దర్శనానికి 6 గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.


ఈ క్రమంలోనే మహిళా భక్తులు వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపం వెలిగిస్తున్నారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచించారు.


Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×