EPAPER

Prakasam crime : భర్తను హత్య చేసిన భార్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..

Prakasam crime : భర్తను హత్య చేసిన భార్య..  ప్రకాశం జిల్లాలో దారుణం..

Prakasam crime : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారామపురంలో హత్య కలకలం రేపింది. అశ్విని అనే యువతి భర్త దర్శి మల్లికార్జున రావుని హత్య చేసింది. కుటుంబ సమస్యలు తో తన భర్తను హత్య చేసినట్లు సమాచారం. అశ్విని సంతనూతలపాడులో వాలంటీర్ గా పనిచేస్తుంది. మల్లికార్జున రావు పెయింట్ పని చేస్తుంటాడు.


కొంతకాలంగా ఒంగోలులోని సీతారామపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణతో అశ్విని తన భర్తను హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందుతురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.


Related News

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలోకి చేరికలు.. కూటమిలో లుకలుకలు

ysrcp petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

Big Stories

×