EPAPER

Maharashtra : కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..

Maharashtra : కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..
telugu news updates

Maharashtra News today(Telugu news updates) :

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో చించవాడ్ ప్రాంతంలోని కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తిసుకువచ్చారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×