EPAPER

KCR : బీఆర్ఎస్ ఎల్పీ లీడర్‌‌గా కేసీఆర్‌.. ఏకగ్రీవ ఎన్నిక..

KCR : బీఆర్ఎస్ ఎల్పీ లీడర్‌‌గా కేసీఆర్‌.. ఏకగ్రీవ ఎన్నిక..
KCR news today

KCR news today(Telangana news live):

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో సమావేశమై తీర్మానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు శస్త్రచికిత్స జరిగింది. నేడు జరగిన సమావేశానికి కేసీఆర్‌ హాజరు కాలేదు.


మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొననారు. కేసీఆర్‌ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించారు. అనారోగ్య కారణంగా కేసీఆర్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయట్లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×