EPAPER

Nandyala : పొలంలో విద్యుత్ ఘాతం.. రైతు మృతి..

Nandyala : పొలంలో విద్యుత్ ఘాతం.. రైతు మృతి..


Nandyala : విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో జరిగింది. పొలంలో మందు పిచికారీ చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మంగలి చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మరణించారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×