Telangana Congress : కాంగ్రెస్ నేతలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. సీఎల్పీ నేతగా రేవంత్ను ఎన్నుకున్నట్లు.. గవర్నర్కు తెలిపారు. 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న.. లేఖను గవర్నర్కు అందించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను మహేశ్కుమార్ గౌడ్, మల్లు రవి ఇతర ముఖ్యనేతలు కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందింగా గవర్నర్ను కోరారు.
రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.