EPAPER

Andrapradesh : దివిసీమ ప్రాంతంపై తుపాను ఎఫెక్ట్.. నీట మునిగిన పంటలు..

Andrapradesh : దివిసీమ ప్రాంతంపై తుపాను ఎఫెక్ట్.. నీట మునిగిన పంటలు..
local news andhra pradesh

Michaung cyclone latest news(Local news andhra Pradesh) :

మిగ్ జాం తుపాను ప్రభావానికి దివిసీమ ప్రాంతంలోని అవనిగడ్డ , కోడూరు, నాగాయలంక మండలాల్లోని రహదారులు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతోపాటు ఈదురు గాలులకు వరి పంటలు నేలకు ఒరిగి జలమయమయ్యాయి.


చేతికొచ్చిన పంట దక్కకపోవటంతో పంట పొలాలను చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తుపాను ప్రభావంతో పూర్తిగా నీటి ముంపునకు గురైన పంట పొలాలను అధికారులు పరిశీలించాలని రైతులు కోరారు. ఎకరాకు 40 వేల రూపాయలు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలిని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×