EPAPER
Siemens ex MD comments ysrcp: వైసీపీపై సుమన్‌బోస్ కామెంట్స్,  ఏపీ ప్రజలు నిజం చేశారంటూ..
West Bengal Train Accident : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ..గాల్లోకి లేచిన బోగీలు
Trial run on at Chenab bridge: చుక్ చుక్ రైలు.. చీనాబ్ వంతెనపై ట్రయల్ రన్ సక్సెస్
Another shock to BRS: కారు పార్టీకి మరో షాక్ తప్పదా? కాంగ్రెస్ వైపు ఎమ్మెల్యే బండ్ల, టచ్‌లో మరో ముగ్గురు!
CM Chandrababu to visit Rushikonda: లోగుట్టు బయటకు, వచ్చేవారం రుషికొండకు సీఎం చంద్రబాబు! మాయా‌మహల్ సందర్శన..

CM Chandrababu to visit Rushikonda: లోగుట్టు బయటకు, వచ్చేవారం రుషికొండకు సీఎం చంద్రబాబు! మాయా‌మహల్ సందర్శన..

CM Chandrababu to visit Rushikonda: విశాఖలో రుషికొండ మహల్ లోగుట్టు బయటకు వచ్చింది. దాదాపు రెండేళ్లపాటు గుట్టుచప్పుడుగా వైసీపీ ప్రభుత్వం సాగించిన నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం బయటపెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుషికొండ బిల్డింగ్స్ గురించే చర్చించుకుంటున్నారు. రుషికొండ ప్యాలెస్ అద్భుతం, ఇందులో ఉండే భాగ్యం ఎవరికి వస్తుందని చర్చించుకోవడం మొదలైంది. రుషికొండ నుంచి విషయాలు బయటకు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు సందర్శించేందుకు రెడీ అవుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చేవారం విశాఖ వెళ్లి […]

CM Chandrababu visit Polavaram: తొలిసారి క్షేత్రస్థాయి టూర్.. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన

CM Chandrababu visit Polavaram: తొలిసారి క్షేత్రస్థాయి టూర్.. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన

CM Chandrababu visit the polavaram: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజులకే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాజధాని అమరావతి ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం పది గంటలకు సీఎం హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుతుంది. ప్రాజెక్టు ప్రాంతాన్ని తిరిగి నిర్మాణాలు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. […]

Dharmendra Pradhan: నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తెలితే.. దోషులపై కఠిన చర్యలు: ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan: నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తెలితే.. దోషులపై కఠిన చర్యలు: ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan: నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు నిర్ధారణ అయితే అందుకు బాధ్యులైన ఎన్టీఏ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పరీక్షల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్షల నిర్వహణలో అధికారులు ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుప్రీం కోర్టు సూచనలకు అనుగుణంగా 1563 మంది అభ్యర్థులకు తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. […]

Renu Desai: నేనేం వదిలేయలేదు మీ దేవుడిని.. టార్చర్ చేయోద్దు.. మరోసారి బాంబ్ పేల్చిన రేణు
Justice Narasimha Reddy: కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Big Stories

×