EPAPER
Kirrak Couples Episode 1
Pawan kalyan :  విశాఖ సాగర తీరంలో పవన్ కల్యాణ్..
Anushka Shetty : సెట్స్‌లో వంట చేసిన అనుష్క శెట్టి
Jr Ntr : NTR 30 కోసం పవన్ టైటిల్.. ఖండించిన నిర్మాతలు
Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను మోదీ సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ […]

Modi Vishaka Tour : ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా..
T20 Worldcup Finals : ఫైనల్ ఫైట్.. చరిత్ర పునరావృతమవుతుందా..?
Case on Pawan : జనసేనానిపై కేసు..నమోదైన సెక్షన్లు ఇవే!
Bhel Jobs : బీఎచ్‌ఈఎల్‌లో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..

Big Stories

×