EPAPER
Kirrak Couples Episode 1
Pakistan : పాక్‌లో ఇంగ్లాండ్‌ కు షాక్.. బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు..!

Pakistan : పాక్‌లో ఇంగ్లాండ్‌ కు షాక్.. బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు..!

Pakistan : పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభానికి ముందు షాకింగ్ ఘటన జరిగింది. ఇంగ్లాండ్‌ టీమ్‌ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముల్తాన్‌లో ఇంగ్లాండ్‌ జట్టు బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. హోటల్‌కు కిలోమీటర్‌ దూరంలో లోకల్‌ గ్యాంగ్స్‌ మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని […]

Dinosaurs : ఉల్క పడి డైనోసార్లు చనిపోతే… క్షీరదాలు, మొసళ్లు ఎలా బతికాయి?
panchathantram : పంచతంత్రం.. విభిన్నమైన కథల సమాహారం..
BRS : భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం..తెలంగాణ భవన్ లో వేడుకలు
Revanthreddy : బీజేపీ కోసమే బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే ఆ పార్టీల లక్ష్యం : రేవంత్

Revanthreddy : బీజేపీ కోసమే బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే ఆ పార్టీల లక్ష్యం : రేవంత్

Revanthreddy : కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికే కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఎంఐఎం, ఆప్ పార్టీల మాదిరిగానే జాతీయ స్థాయిలో మూడో పార్టీగా కేసీఆర్‌ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటోందని ఆరోపించారు. దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును గండి కొట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌.. బీఆర్ఎస్ గా మారడం వెనుక కుట్ర ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. […]

ITR or Loan : ఐటీఆర్‌ లేదా? లోన్‌ కావాలా?
KCR : ORR చుట్టూ మెట్రో… కేంద్ర సహకారం లేకున్నా తెస్తాం : కేసీఆర్
Metro : 9 స్టేషన్లు.. 31 కి.మీ.. ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన..

Metro : 9 స్టేషన్లు.. 31 కి.మీ.. ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన..

Metro : హైదరాబాద్ లో మెట్రో రెండో దశకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మైండ్‌స్పేస్‌ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి పునాదిరాయి వేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోను నిర్మిస్తారు. మైండ్‌స్పేస్‌ కూడలి నుంచి […]

Pawan Kalyan : వారాహి రంగు వివాదం.. ఆ కలర్ చొక్కా వేసుకోవచ్చా? ..పేర్నికి పవన్ కౌంటర్..

Big Stories

×