EPAPER
Kirrak Couples Episode 1
Pawan Kalyan : మల్లవల్లి రైతులకు పవన్ భరోసా.. పరిహారం చెల్లించాలని డిమాండ్..
Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సాగునీటి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తప్పుపట్టారు. ఆ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతుల నీటి కష్టాలు తీరాలంటే రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తే ఏపీలో సిరులు […]

Modi : అమృత్ భారత్ పథకం..  ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ..
America : యూఎస్ లో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి..
Hyderabad :  హైదరాబాద్‌లో నెట్‌వర్క్‌ సమస్యలు..కాల్స్‌ డ్రాప్.. యూజర్లకు ఇబ్బందులు..
Archer Aditi Swami news : 17 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్..అతిది అదుర్స్..
Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu : ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల్లో ఓపిక నశించిందన్నారు. అందుకే తిరుగుబాటు మొదలైందని స్పష్టం చేశారు. రాయలసీమలో నీరు పారించాలని తాము చూస్తున్నామని కానీ వైసీపీ నాయకులు రక్తం పారించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దని పోలీసులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా రేణిగుంటలో టీడీపీ నిర్వహించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై […]

Jammu Kashmir : ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్ల.. జమ్మూకాశ్మీర్ లో హైఅలెర్ట్..
TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను టీడీపీ బృందం కలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండా ఉమా, గద్దె రామ్మోహన్‌, అశోక్‌ బాబు.. శుక్రవారం జరిగిన దాడుల వీడియోలను, ఫోటోలను గవర్నర్‌కు అందించారు. పుంగనూరు ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు, చేస్తున్నారని విమర్శించారు. […]

Big Stories

×