EPAPER
Shruti Mayur : లేడీ చీటర్.. నిరుద్యోగులు, అమాయకులే ఆమె టార్గెట్..
YSRCP : అధికారమే అండగా.. రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..

YSRCP : అధికారమే అండగా.. రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..

YSRCP : పల్నాడు జిల్లా క్రోసూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ భీభత్సం జరిగింది. వైసీపీ పార్టీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని కంచేటి సాయి కోసం గాలించారు. ఈ క్రమంలో సాయి అనుచరుడు కె.రాము కన్సల్టెన్సీ ఆఫీసుపై దాడి చేశారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. వైసీపీ శ్రేణుల తీరుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారమే అండగా ఎమ్మెల్యే అనుచరులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ తతంగాన్ని పట్టించుకోకుండా క్రోసూరు పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారనే ఆరోపనలు ఉన్నాయి.

Ranjith Sreenivasan Murder Case : బీజేపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు.. 15 మందికి ఉరిశిక్ష
Delhi Crime : ప్రాణం తీసిన అసహజ శృంగారం.. ఢిల్లీలో ఘటన..
Ganjai Chocolates : తెలంగాణలో గ”మ్మత్తు” చాక్లెట్లు.. విద్యార్థులు, యువతే లక్ష్యంగా దందా

Ganjai Chocolates : తెలంగాణలో గ”మ్మత్తు” చాక్లెట్లు.. విద్యార్థులు, యువతే లక్ష్యంగా దందా

Ganjai Chocolates : తెలంగాణలో గంజాయి చాక్లెట్ల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో చాక్లెట్లు లభ్యం కావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యార్థులు, యువత కోసమే ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో వరుస ఘటనలు జరగటంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు.. తనిఖీలు ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకపెట్ రాంకీ కనస్ట్రక్షన్ కంపెనీ దగ్గర అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఒడిశాకు […]

Hyderabad : శస్త్ర చికిత్స కోసం వెళితే.. శవమై బయటికి..
Drugs Seizure : హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రేయసి..
Suicide in Kota : ‘అమ్మా నాన్నా.. క్షమించండి’.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

Suicide in Kota : ‘అమ్మా నాన్నా.. క్షమించండి’.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

Suicide in Kota : రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నమరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాను చదవలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటా (Kota) లో విద్యార్థుల ఆత్మహత్య (Suicide)లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తాను ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Ex HMDA Director Case : అక్రమాస్తుల కేసు ఎఫెక్ట్.. బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించేందుకు చర్యలు..

Big Stories

×