E-Paper
Advertisement

Indian Student: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!

Indian Student: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!
Advertisement

Indian Student: విదేశాల్లో భారత్‌‌కు చెంది మరో తెలుగు విద్యార్థి మృతి.. యూకేలోని వోర్‌స్టర్ లో నవంబర్ 25న ఉదయం 4:15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రం చర్ఖీ దాద్రి జిల్లా జాగ్రాంబాస్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దారుణంగా కత్తిరాళ్లతో దాడి చేశారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ రోజు మధ్యాహ్నం మృతి చెందాడు.

విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నత చుదువుల కోసం యూకే వెళ్లాడు. బ్రిస్టాల్‌లోని UWEలో చదువుతున్నాడు. భారతదేశంలో ఉన్న ఉద్యోగంను వదులుకుని విదేశాల్లో భవిష్యత్తును రూపొందించుకోవాలనే ఆశతో యూకే చేరాడు. కానీ, గుర్తు తెలియని వ్యక్తుల చేతులో మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు CCTV ఫుటేజ్‌లు, సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.

Advertisement

అయితే, విజయ్ సోదరుడు రవి కుమార్, హర్యానా-పంజాబ్‌కు చెందిన కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నాడు. “విజయ్‌పై హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేశారు” అని రవి తన లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

Also Read: హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత..పువర్తిలో ప్రస్తుత పరిస్థితి ఇదే!

Advertisement

అలాగే విజయ్ కుమార్ మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబసభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖ, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలను సహాయం కోరారు.

Related News

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

Big Stories

Advertisement
×