E-Paper
Advertisement

Indian Student: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!

Indian Student: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!
Advertisement

Indian Student: విదేశాల్లో భారత్‌‌కు చెంది మరో తెలుగు విద్యార్థి మృతి.. యూకేలోని వోర్‌స్టర్ లో నవంబర్ 25న ఉదయం 4:15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రం చర్ఖీ దాద్రి జిల్లా జాగ్రాంబాస్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దారుణంగా కత్తిరాళ్లతో దాడి చేశారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ రోజు మధ్యాహ్నం మృతి చెందాడు.

విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నత చుదువుల కోసం యూకే వెళ్లాడు. బ్రిస్టాల్‌లోని UWEలో చదువుతున్నాడు. భారతదేశంలో ఉన్న ఉద్యోగంను వదులుకుని విదేశాల్లో భవిష్యత్తును రూపొందించుకోవాలనే ఆశతో యూకే చేరాడు. కానీ, గుర్తు తెలియని వ్యక్తుల చేతులో మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు CCTV ఫుటేజ్‌లు, సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.

Advertisement

అయితే, విజయ్ సోదరుడు రవి కుమార్, హర్యానా-పంజాబ్‌కు చెందిన కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నాడు. “విజయ్‌పై హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేశారు” అని రవి తన లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

Also Read: హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత..పువర్తిలో ప్రస్తుత పరిస్థితి ఇదే!

Advertisement

అలాగే విజయ్ కుమార్ మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబసభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖ, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలను సహాయం కోరారు.

Related News

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

Big Stories

Advertisement
×