E-Paper
Advertisement

Adira Movie : ప్రశాంత్ వర్మ సెకండ్ సూపర్ హీరో వచ్చేశాడు… కానీ, డైరెక్టరే మారిపోయాడు

Adira Movie : ప్రశాంత్ వర్మ సెకండ్ సూపర్ హీరో వచ్చేశాడు… కానీ, డైరెక్టరే మారిపోయాడు
Advertisement

Advertisement

Adhira Movie Update: వైపు ఓజీ ప్రమోషన్స్జోరుగా సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో ఓజీ నిర్మాత దాసరి కళ్యాణ్‌(డీవీవీ దానయ్య కొడుకు) హీరోగా నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్డేట్వచ్చింది. టించారు. ఆయన హీరోగా పరిచయం అవుతూ యంగ్టాలెంటెడ్దర్శకుడు ప్రశాంత్వర్మ సినిమాటిక్యూనివర్స్యూనివర్స్లో చేస్తున్న చిత్రంఅధిర‘. దాసరి కళ్యాణ్హీరోగా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రానికి శరణ్దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట ప్రశాంత్వర్మ దర్శకత్వంలో ప్రకటన వచ్చిన సినిమాకు ఇప్పుడు దర్శకుడు మారడం అందరిని సర్ప్రైజ్ చేస్తుంది.

లాంగ్ గ్యాప్ తర్వాత ప్రకటన

అయితే ఎప్పుడో మూడేళ్ల క్రితమే ప్రాజెక్ట్ఒకే అయ్యింది. కానీ, ఇప్పటి వరకు సినిమా షూటింగ్లో ఎలాంటి కదలికలు లేవు. ఒకానోక టైంలో అదిర ఆగిపోయిందనే టాక్కూడా వచ్చింది. కానీ, డీవీవీ చొరవతో సినిమాకు సెట్స్పైకి వస్తుంది. మేరకు మూవీ టీం సినిమాకు సంబంధించి లేటెస్ట్అప్డేట్ఇచ్చారు. మేరకు అదిరకు సంబంధించిన కొస్త పోస్టర్రిలీజ్చేశారు. ఇందులో ఎస్జే సూర్య యముడిగా కనిపించారు. డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రశాంత్వర్మ సినిమాటిక్యూనివర్స్నుంచి మరో సూపర్హీరోగా కళ్యాణ్ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.

దర్శకత్వం నుంచి తప్పుకున్న ప్రశాంత్ వర్మ

Advertisement

ఆర్కేడీ స్టూడియో బ్యానర్లో ఆర్దుగ్గల్సమర్పణలో రివాజ్రమేష్దుగ్గల్ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారుసోషియో ఫాంటసిగా రాబోతోన్న ఈ చిత్రంలో కళ్యాణ్‌ దాసరి సూపర్‌ హీరోగా కనిపించబోతున్నాడు. చనిపోయిన వారిని కూడా బతికించే ఫిక్సన్‌ స్టోరీ ఇది అని తెలుస్తోంది. డీవీవీ దానయ్య కుమారుడిగా ఇప్పటికే నిర్మాతగా మారాడు కళ్యాణ్. ఇప్పుడు హీరోగాను ప్రూవ్‌ చేసుకునేందుకు సిద్దమయ్యాడు. నిజానికి ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించాల్సి ఉంటుంది. ఆయన డైరెక్షన్‌లోనే ఈ సినిమా ప్రకటన వచ్చింది. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్సిటీ నుంచే ఈ సినిమా వస్తున్నప్పటికి డైరెక్టర్‌ మాత్రం ప్రశాంత్‌ వర్మ కాదు.

ఆయన దర్శకుడిగా కళ్యాణ్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను డీవీవీ ప్రశాంత్‌ వర్మకు అప్పగించారు. ఈ మేరకు రూ. 2 కోట్లు కూడా అడ్వన్స్‌ తీసుకున్నాడు ప్రశాంత్‌ వర్మ. ఆ వెంటనే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ చేసి.. మూవీని ప్రకటించారు. కానీ, ఏమైందో తెలియదు కానీ, సినిమాకు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత ప్రశాంత్‌ వర్మ తేజ సజ్జాతో జాంబిరెడ్డి, హనుమాన్‌ సినిమాలు చేశాడు. ఈ రెండు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి. ఇక హనుమాన్‌ అయితే పాన్‌ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ కొట్టడంతో.. ప్రశాంత్‌ వర్మతో సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. దీంతో వరుస ప్రాజెక్ట్స్‌ బిజీగా ఉన్న ప్రశాంత్‌ వర్మ.. అధిరకు దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నాడట.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×